EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫీజుల పైసల కోసం బీజేపీ లడాయ్

    Author ARYADVI NEWS | 25 Aug 2026, 12:35 PM | TELANGANA
    ఫీజుల పైసల కోసం బీజేపీ లడాయ్

    హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.